Add Zee Business As A Preferred Source
App

Operation Sindhu: ఆపరేషన్ సింధూలో భాగంగా ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులను ఎయిర్ లిఫ్ట్ చేసిన భారత్ సర్కార్..

Operation Sindhu: ఇరాన్‌లో యుద్ధ వాతావరణంతో అక్కడ చిక్కుకున్న  110 మంది భారతీయ విద్యార్థులతో కూడిని ఫస్ట్ ప్లైట్ ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఇందులో  90 మంది జమ్ముకశ్మీర్‌కు చెందినవారు. ఇరాన్‌లోని ఉర్మియా మెడికల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థుల తొలి బృందం అర్మేనియా దోహాల మీదుగా ఢిల్లీకి చేరుకుంది.   
Operation Sindhu: ఆపరేషన్ సింధూలో భాగంగా ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులను ఎయిర్ లిఫ్ట్ చేసిన భారత్ సర్కార్..
Image Credit: Operationa Sindhu (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.