Add Zee Business As A Preferred Source
App

Pakistan Airstrike: ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఊచకోత.. సొంత పౌరులనే కాల్చి చంపిన పాక్.. మహిళలు, పిల్లలు సహా 30 మంది మృతి..!!

Pakistan Airstrike: పాకిస్తాన్ వైమానిక దళం తన సొంత దేశంలోనే ఊచకోతకు పాల్పడింది. ఖైబర్ పంఖ్తుంఖ్వాలోని ఓ గ్రామంపై వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు సహా 30 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

Pakistan Airstrike: ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఊచకోత.. సొంత పౌరులనే కాల్చి చంపిన పాక్.. మహిళలు, పిల్లలు సహా 30 మంది మృతి..!!
Image Credit: Pakistan AirstrikeSource: Bureau

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More