Add Zee Business As A Preferred Source
App

Pakistan: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా భారీ పేలుడు.. ఒకరు మృతి.. అనేక మందికి తీవ్రగాయాలు..!!

ied explosion cricket ground: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో శనివారం క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఒకరు మృతి చెందగా, అనేక మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

Pakistan: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా భారీ పేలుడు.. ఒకరు మృతి.. అనేక మందికి తీవ్రగాయాలు..!!
Image Credit: ied explosion cricket groundSource: Bureau

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More