Add Zee Business As A Preferred Source
App

Explainer: భారత్–పాక్ మధ్య మరో కాశ్మీర్? అసలేంటీ సర్ క్రీక్ సరిహద్దు వివాదం.. ఎందుకంత కీలకంగా మారింది?

Sir Creek Border Dispute: భారత్–పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాల్లో సర్‌ క్రీక్‌ ఒక ముఖ్యమైన అంశం. ఇది కేవలం ఒక చిన్న ఉప్పునీటి కాలువ మాత్రమే అయినప్పటికీ..  వ్యూహాత్మక, ఆర్థిక, భద్రతా దృష్ట్యా ఇరు దేశాలకు అత్యంత ప్రాధాన్యం కలిగిన భూభాగం. గుజరాత్‌లోని రణ్ ఆఫ్ కచ్ సమీపంలోని ఈ ప్రాంతం పొడవు సుమారు 100 కిలోమీటర్లు మాత్రమే. కానీ ఈ చిన్న ప్రాంతం మీద ఎవరి ఆధిపత్యం ఉంటుందనే విషయమే ఇన్నాళ్లుగా రెండు దేశాల మధ్య పరిష్కారం కాని వివాదానికి కారణమైంది.

Explainer: భారత్–పాక్ మధ్య మరో కాశ్మీర్? అసలేంటీ సర్ క్రీక్ సరిహద్దు వివాదం.. ఎందుకంత కీలకంగా మారింది?
Image Credit: Sir Creek Border DisputeSource: Bureau

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More