Add Zee Business As A Preferred Source
App

UNGA: భారత్-పాక్ యుద్ధాన్ని ఆపింది నేనే.. ఐరాస సర్వసభ్య సమావేశంలో ట్రంప్..!!

Trump Targets India: భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపుదాడులు నిర్వహించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ చాలాసార్లు చెప్పుకొచ్చారు. తాజాగా మరోసారి యూఎన్ వేదికగా ప్రకటించారు.

UNGA: భారత్-పాక్ యుద్ధాన్ని ఆపింది నేనే.. ఐరాస సర్వసభ్య సమావేశంలో ట్రంప్..!!
Image Credit: Trump Targets India

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.