Ys Jagan Confident: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. రికార్డు స్థాయిలో భారీగా పోలింగ్ నమోదైంది. అధికారం ఎవరిదనే అంశంపై ఎవరి వాదనలు వారికున్నాయి. అన్నింటికీ మించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధీమా అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan Pithapuram Strategy: ఈసారి కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తాననే ధీమాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారు. ఎన్నికలు ముగిసినా కూడా పిఠాపురం ఎన్నికపై సమాలోచనలు చేస్తున్నారు. వచ్చిన ఓట్లను బేరీజు చేసుకుంటున్నారు.
Ap assembly election 2024: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం కలలో కూడా జరగదన్నారు.
Tirumala room facilities: ప్రతిరోజు లక్షలాదిగా భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. అయితే.. కొందరు మాత్రం ముందుగా అన్నిరకాల ప్లాన్ లు చేసుకుంటారు. ఎక్కడ దిగాలి, ఏయే కార్యక్రమాలలో పాల్గొనాలలో ముందుగానే ఆలోచిస్తుంటారు. కానీ మరికొందరు సడెన్ గా తిరుమలకు వెళ్తుంటారు.
Cyclone Alert: భగభగమండే ఎండల్నించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు చల్లబడ్డాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు తుపాను గండం పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపానుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Low Depression and Cyclone Alert in Bay of Bengal: ఎండల్నించి తెలుగు రాష్ట్రాలకు ఉపశమనం లభించింది. ఇప్పటికే చెదురు ముదురు వర్షాలతో చల్లబడిన వాతావరణం రానున్న రోజుల్లో మరింత కూల్ కానుంది. రెండు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దకానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Petrol & Diesel plastic bottles ban in AP: బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ విక్రయాలు బంద్.. ఇది ఎప్పటి నుంచో ఉంది కానీ, నిజానికి ఇలా జరగడం లేదు.. వాహనదారులు ఎప్పటిలాగే బాటిళ్లలో పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేస్తున్నారు.
TTD Online Tickets: తిరుమలకు స్వామి వారి ఆర్జీత సేవా కార్యక్రమాలలో పాల్లొనాలనుకునే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్జీత సేవా టిక్కెట్లను ఈరోజు విడుదల చేసింది.
AP Weather Forecast: ఆంధ్రప్రదేశ్లో మరో మూడ్రోజులు వర్షాలు పడనున్నాయి. మహారాష్ట్ర విదర్బ ప్రాంతంతో పాటు గోవా మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ ఉ్న ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతోంది. అందుకే వాతావరణం పూర్తిగా చల్లబడింది.
Vijayawada Boy CPR: అప్పటి వరకు ఆడుకుంటున్న బాలుడు ఒక్కసారిగా కుప్పకూలీపడిపోయాడు. అతనిలో ఏమాత్రం చలనం కూడా లేదు. చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు. బిడ్డా.. లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. అదే సమయంలో అటుగా వెళ్తున్న వైద్యురాలు రవళి ఆ తల్లిదండ్రుల ఆవేదనను తెలుసుకొని చిన్నారికి ఊపిరి పోసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.
CM YS Jagan Off To London Tour With Family: సీబీఐ కోర్టు అనుమతితో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ ప్రయాణానికి బయల్దేరారు. రాజకీయాలు, ప్రభుత్వ వ్యవహారాలతో నిత్యం బిజీగా ఉండే జగన్ ఓ వారం పది రోజుల పాటు వ్యక్తిగత పర్యటనకు వెళ్లారు. భార్య భారతి, పిల్లలతో కలిసి జగన్ విహార యాత్రకు వెళ్లారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.