Ap Loksabha elections 2024: ఇరు తెలుగు రాష్ట్రాలలో షాకింగ్ ఘటనలు జరుగుతున్న జనసేనాని ఏమాత్రం స్పందించడంలేదు. రేవ్ పార్టీ, మాచర్ల గొడవలు, అల్లు అర్జున్ ఘటనపై కూడా పవన్ కళ్యాన్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ రాజకీయ వర్గాలు చర్చ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
Nandyala Police Suspend: నంద్యాలలో హిరో అల్లు అర్జున్ పర్యాటన ఎఫెక్ట్ ఇద్దరు ఎస్బీ కానిస్టేబుల్పై వేటుకు కారణమైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ కు మద్దతుగా నంద్యాలలో సినీ హీరో అల్లు అర్జున్ ఈనెల 11న భారీ ర్యాలీ నిర్వహించారు.
Postal Ballot Votes New Records In Andhra Pradesh Elections: అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు భారీగా ఓట్లు వేశారు. తమకు దక్కిన అవకాశాన్ని ఏమాత్రం చేజార్చుకోకుండా ఉద్యోగులందరూ ఓట్లు గంపగుత్తగా వేశారు. అయితే బ్యాలెట్ ఓటర్లు ఎవరి తరఫున ఉన్నారనేది ఉత్కంఠ నెలకొంది.
TTD Break darshan: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్నిరోజులుగా ఎండాకాలం నేపథ్యంలో తిరుమలకు భక్తులు పొటెత్తున్నారు. ఈ క్రమంలో సర్వదర్శనం కోసం భక్తులు నానా తంటాలు పడుతున్నారు.
Betting On YS Jagan Pulivendula And Pawan Kalyan Pithapuram Results: భారీ ఓటింగ్తో దేశం దృష్టిని ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇప్పుడు ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారని చర్చ జరుగుతుండగా.. గెలుపోటములపై బెట్టింగ్లు సాగుతున్నాయి. ముఖ్యంగా జగన్, పవన్ కల్యాణ్పై బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తున్నారు.
Kodali Nani Collapsed In His House: ఆంధ్రప్రదేశ్లో కీలక స్థానమైన గుడివాడ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానం నుంచి మరోసారి కొడాలి నాని గెలుస్తాడా లేదా అనే చర్చ జరుగుతోంది. ఈ సమయంలో నాని అస్వస్థతకు గురవడం కలకలం రేపింది.
Pinnelli Ramakrishna Reddy Anticipatory Bail Petition In AP High Court: ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ కాకుండా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
EC CEO Review On Andhra Pradesh Election Counting: అత్యంత ఉత్కంఠ కలిగిని ఏపీ ఎన్నికల భవితవ్యం జూన్ 4వ తేదీన తేలనుండగా.. ఓట్ల లెక్కింపునకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎన్నికల సంఘం సూచించింది. ఈ మేరకు ఫలితాల వెల్లడిపై సీఈఓ సమీక్ష చేశారు.
Pinnelli: ఏపీలో ఈ నెల 13న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంలను విధ్వంసం చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు ఎలక్షన్ కమిసన్ వెల్లడించింది.
Revanth Reddy - Tirumala: తిరుమల శ్రీవారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తన మనవడి పుట్టు వెంట్రుల మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీలో కాబోయే సీఎంపై తిరుమల వెంకన్న సాక్షిగా హాట్ కామెంట్స్ చేశారు.
IMD Rain Alert: ఆంధ్రప్రదేశ్కు తుపాను ముప్పు తప్పినా వర్షాలు మాత్రం తప్పేట్టు లేవు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడ్రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
EC Serious About Pinnelli Ramakrishna Reddy EVM Damage: మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి బీభత్సం సృష్టించారు. పోలింగ్ కేంద్రంలో ఆయన చేసిన అరాచకం వీడియోలు బయటకువచ్చాయి. ఈ దాడిని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలకు ఆదేశించింది.
Revanth Reddy Tirumala Tour For Grand Son Tonsuring Ceremony: ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తొలిసారి రేవంత్ రెడ్డి తన కుటుంబంతో తిరుమల పర్యటనకు వచ్చారు. మనవడి పుట్టెంట్రుకలు తీయించి శ్రీవారికి మొక్కులు చెల్లించారు.
AP Polls 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు చెందిన జనసేన పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పాటు తెలుగు దేశం పార్టీతో కూటమిగా ఏర్పడి బరిలో దిగింది. ఈ సారి జనసేన పార్టీ 2 లోక్ సభ సీట్లతో పాటు 20 పైగా సీట్లలో బరిలో దిగింది. ఈ సారి జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన ఎన్నిసీట్లు గెలవబోతుందంటే..
AP Weather Forecast: ఆంధ్రప్రదేశ్కు తుపాను ముప్పు తప్పనుంది. ఇవాళ ఏర్పడనున్న అల్పపీడనం దిశమార్చుకోవడంతో ఏపీలో భారీ వర్షాలుండవని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితగా రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరోసారి పెరగవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.