Sushil Kumar Modi Passed Away: బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ అనారోగ్యంతో కన్నుమూత..

Sushil Kumar Modi Passed Away: భారతీయ జనతా పార్టీకి చెందిన బిహార్ రాష్ట్రానికి చెందిన సీనియర్‌ నేత సుశీల్ కుమార్ మోదీ అనారోగ్యంతో కన్నుమూసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : May 14, 2024, 09:04 AM IST
Sushil Kumar Modi Passed Away: బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ అనారోగ్యంతో కన్నుమూత..

  

Sushil Kumar Modi Passed Away: బిహార్ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బీజేపీ సీనియర్ నేత బిహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ సోమవారం రాత్రి కన్నుమూసారు. ఆయన వయసు 72 యేళ్లు. గత కొంత కాలంగా ఈయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. దేశ రాజధాని దిల్లిలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఈయన సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈయన మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

బీజేపీ సీనియర్ నేతలైన అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ సహా బిహార్ సీఎం నితిష్ కుమార్ సహా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Also read: AP Repolling: ఏపీలోని ఆ కేంద్రాల్లో రీ పోలింగ్ ఉంటుందా, ఎన్నికల సంఘం ఏం చెప్పింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

  

Trending News