రాజశేఖర్, సాయి పల్లవి, శ్రీలీల మధ్య ఉన్న ఈ అనుబంధం తెలుసా..

';

సాయి పల్లవి

రీసెంట్ గా టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచి మెడిసిన్ పూర్తి చేసింది.

';

డాక్టర్ రాజశేఖర్

నటుడు కాకముందు ఈయన వైద్యుడిగా ప్రాక్టీస్ చేసారు. అటు సినిమాల్లో నటిస్తూనే డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు.

';

అల్లు రామలింగయ్య

ఈయన ఎంబీబీఎస్ డాక్టర్ కాకపోయినా.. హోమియో వైద్యుడిగా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది వైద్య చికిత్సలు అందజేసారు.

';

శ్రీలీల

శ్రీలీల కూడా ప్రస్తుతం డాక్టర్ గా ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఈమె డాక్టర్ పట్టా పుచ్చుకునే అవకాశాలున్నాయి.

';

నటాషా దోషి

బాలకృష్ణ హీరోగా నటించిన ‘జై సింహా’ సినిమాలో ఓ కథానాయికగా నటించిన నటాషా దోషి.. హీరోయిన్ కాకముందు డాక్టర్. ప్రస్తుతం వేరే భాష చిత్రాల్లో నటిస్తోంది.

';

శివానీ రాజశేఖర్

డాక్టర్ రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతోంది. ఈ యేడాది డాక్టర్ పట్టా పుచ్చుకునే అవకాశాలున్నాయి.

';

మానుషి చిల్లర్

మాజీ మాజీ యూనివర్స్ మానుషి చిల్లర్.. హర్యానాలోని సోనిపత్ లోని భగత్ పూల్ సింగ్ మెడికల్ కాలేజీ నుంచి డాక్టర్ అయ్యారు.

';

శ్రీరామ్ లాగూ

బాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీరామ్ లాగూ పూణే యూనివర్సిటీ నుంచి డాక్టర్ పట్టా పుచ్చుకున్నారు.

';

అదితి గోవిత్రికర్

పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో హీరోయిన్ గా నటించిన అదితి గోవిత్రికర్ కూడా ముంబైలోని గ్రాంట్ మెడికల్ కాలేజ్ నుంచి డాక్టర్ అయింది. ఈమె జనరల్ ఫిజిషియన్.

';

ప్రణీత సుభాష్

ప్రణీత సుభాష్ తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్స్ కావడంతో ప్రణీత కూడా డాక్టర్ అయింది. కానీ సినిమాలపై మమకారంతో యాక్ట్రెస్ అయింది.

';

డాక్టర్ కమ్ యాక్టర్స్

అటు అన్ని సినీ ఇండస్ట్రీస్ లో చాలా మంది నటీనటులు డాక్టర్ చదివి యాక్టర్స్ అయినవాళ్లు ఉన్నారు.

';

VIEW ALL

Read Next Story