బాబీ దేవోల్ సహా మన దేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న విలన్స్ వీళ్లే..

';

కమల్ హాసన్

‘కల్కి 2898 AD’ సినిమా కోసం కమల్ హాసన్ దాదాపు రూ. 25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు.

';

విజయ్ సేతుపతి

షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘జవాన్’ మూవీ కోసం విజయ్ సేతుపతి దాదాపు రూ. 21 కోట్ల పారితోషికం తీసుకున్నాడట.

';

ఫహద్ ఫాజిల్

పుష్ప 2 మూవీ కోసం ఫహద్ ఫాజిల్ దాదాపు రూ. 8 కోట్ల పారితోషికం అందుకున్నట్టు సమాచారం.

';

సంజయ్ దత్

బాలీవుడ్ బ్యాడ్ బాయ్ కేజీఎఫ్ 2తో పాటు తాజాగా నటిస్తూన్న ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీల కోసం దాదాపు రూ. 10 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్టు సమాచారం.

';

బాబీ దేవోల్

‘యానిమల్’ తర్వాత బాలయ్య హీరోగా నటిస్తూన్న 109 సినిమా కోసం బాబీ దేవోల్ దాదాపు రూ. 10 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్టు సమాచారం.

';

సైఫ్ అలీ ఖాన్

ప్రభాస్ ప్రభు శ్రీరాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా కోసం దాదాపు రూ. 10 కోట్ల వరకు ఛార్జ్ చేసినట్టు సమాచారం. అటు ఎన్టీఆర్ ‘దేవర’ కోసం భారీగానే ముట్టినట్టు సమాచారం.

';

నవాజుద్ధీన్ సిద్ధిఖి

‘సైంధవ్’ సినిమా కోసం నవాజుద్దీన్ సిద్ధికి దాదాపు రూ. 3 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్టు సమాచారం.

';

ఎస్.జే.సూర్య

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ కోసం దాదాపు రూ. 15 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు సమాచారం.

';

ఇమ్రాన్ హష్మీ

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘టైగర్ 3’ కోసం రూ. 8 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అటు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తూన్న ‘ఓజీ’ మూవీ కోసం దాదాపు రూ. 8 నుంచి 10 కోట్ల వరకు పారితోషఖం అందుకున్నట్టు సమాచారం.

';

VIEW ALL

Read Next Story