దంతాలు మిలమిలా మెరవాలంటే.. ఉదయాన్నే ఈ ఐదు ఆకులు నమితే చాలు..!

';

సహజ సిద్ధంగా లభించే ఆకుల ద్వారా పసుపు పచ్చగా ఉన్న దంతాలను తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు.

';

దశాబ్దాలుగా నోటిని శుభ్రం చేసుకునేందుకు, దంతాలను మెరుపును మెరుగు పరుచుకునేందుకు సాంప్రదాయ పద్ధతులు పాటిస్తున్నారు.

';

ఉదయాన్నే వేపాకులను నమిలితే.. దంతాల కుహరం, చిగుళ్ల వ్యాధి తగ్గిపోతుంది. అదేవిధంగా దంతాలు తెల్లగా మారుతాయి.

';

జామూన్ ఆకులను క్రమం తప్పకుండా నమిలితే.. మంచి ఫలితాలు ఉంటాయి. పసుపు రంగు నుంచి తెల్లగా మారిపోతాయి.

';

తులసి ఆకులు నమిలితే కూడా దంతాలు తెల్లగా మెరుస్తాయి.

';

బే ఆకులతో పసుపు పచ్చ రంగులో ఉన్న దంతాలను తెల్లగా మారిపోతాయి.

';

బే లీఫ్ పౌడర్, ఆరెంజ్ పీల్ పౌడర్ మిక్స్ చేసి దంతాలను శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.

';

పుదీనా ఆకులను నమిలితే.. దంతాల కింద ఉన్న పాచి, బ్లాక్ మరకలు తొలగిపోతాయి. దీంతో దంతాలు తెల్లగా కనిపిస్తాయి.

';

గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా పాటించే ముందు కచ్చితంగా నిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story