తిరుమల సహా భారత దేశంలో భక్తుల కోరికలు నెరవేర్చే ప్రసిద్దమైన ధార్మిక స్థలాలు..

';

అమృత్‌సర్..

పంజాబ్ లోని అమృత్‌సర్ సిక్కు మతం యొక్క ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది. దీన్ని గోల్డెన్ టెంపుల్ గా పిలుస్తారు. హర్మందిర్ సాహిబ్ యొక్క ప్రదేశం. ఈ అద్భుతమైన గురుద్వారా, చుట్టూ పవిత్రమైన చెరువు ఉంది.

';

వారణాసి..

ప్రపంచంలో అతిపురాతమైన నగరం. దీన్ని కాశీ, బెనారస్, వారణాసిగా పిలుస్తారు. హిందూ ఆధ్యాత్మికతకు ప్రధాన కేంద్రంగా కూడా పరిగణించబడుతుంది. వారణాసిని శివుని నగరం అని కూడా అంటారు.

';

తిరుపతి

తిరుమల కొండలపై ఉన్న శ్రీ వేంకటేశ్వర దేవాలయం హిందూవులకు చెందిన అతిపెద్ద పుణ్యక్షేత్రం. ఈ ఆలయంలో విష్ణువు వైకుంఠం నేరుగా వచ్చి శ్రీ వేంకటేశ్వర స్వామిగా కొలువైయ్యారు. ఇది కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది. భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతోంది.

';

బోధ్ గయ..

బీహార్ బుద్ధ గయా బౌద్ధులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం, ఇక్కడ రాకుమారుడైన సిద్ధార్ధుడు జ్ఞానోదయం పొంది గౌతమ బుద్ధుడు అయ్యాడు. మహాబోధి ఆలయం, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ప్రదేశం చుట్టూ మఠాలు మరియు ప్రపంచవ్యాప్తంగ

';

సారనాథ్

ఉత్తర ప్రదేశ్ సారనాథ్ జ్ఞానోదయం పొందిన తర్వాత బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఇచ్చిన ప్రదేశం. సారనాథ్‌లో అశోక స్తంభం, వివిధ పురాతన మఠాలు మరియు సారనాథ్ పురావస్తు మ్యూజియం ఉన్నాయి. ఇందులో బౌద్ధ కళాఖండాలున్నాయి.

';

హరిద్వార్

ఉత్తరాఖండ్ గంగా నది ఒడ్డున ఉన్న హరిద్వార్ ఒకటి. హిందూ మతంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి. ఇది ప్రతి పన్నెండేళ్లకోసారి జరిగే కుంభమేళాకు ప్రసిద్ధి చెందింది, ఇక్కడ కూడా కోట్లాడి మంది యాత్రికులను ఆకర్షిస్తుంది. నగరంలోని ఘాట్‌లు, ప్రత్యేకించి హ

';

శ్రావణ బెళగొళ

కర్ణాటక శ్రావణ బెళగొళ ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిలా విగ్రహాలలో ఒకటైన గోమటేశ్వర బాహుబలి భారీ విగ్రహానికి ప్రసిద్ధి చెందింది. 57 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం జైనుల ప్రధాన యాత్రా స్థలం. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి, మహామస్తకాభిషేక ఉత్సవం జరుగుతుం

';

పాలిటానా

పాలిటానా ఒక ప్రధాన జైన పుణ్యక్షేత్రం, 865 దేవాలయాలతో శత్రుంజయ కొండకు నిలయంగా విలసిల్లుతోంది. సున్నితమైన పాలరాతి శిల్పకళ మరియు క్లిష్టమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందిన ఆలయాలు జైనులకు అత్యంత పవిత్ర స్థలంగా పరిగణించబడోతుంది. యాత్రికులు ఈ ఆలయాన్ని చేర

';

వేలంకని

తమిళనాడు వేళంకని ఒక ముఖ్యమైన క్రైస్తవ పుణ్యస్థలంగా విలసిల్లుతోంది. ఈ చర్చ్ ను "లూర్డ్ ఆఫ్ ది ఈస్ట్" అని పిలుస్తారు, ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది క్రైస్తవులు ఈ చర్చిని సందర్శిస్తున్నారు.

';

అజ్మీర్..

రాజస్థాన్ అజ్మీర్‌లో సూఫీ మత పెద్ద ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి దర్గా, అజ్మీర్ షరీఫ్ దర్గా ఉన్నాయి. ఇది ఇస్లామ్ మతస్థులకు అత్యంత పవిత్రమైనది.

';

VIEW ALL

Read Next Story