పౌడర్ పాలతో పెరుగు తోడువేస్తే అంత టెస్టీగా ఉండదంటారు
రాత్రి పూట పాలను తోడువేసి ఉదయం పూట పెరుగును తినాలి.
ప్రతిరోజు ఒక స్పూన్ ను, చక్కెర లేదా ఉప్పు వేసుకుని తినాలి
పొట్ట నొప్పి, పీరియడ్స్ పెయిన్ వంటి సమస్యల్ని ఇవి దూరం చేస్తాయి
బీపీ వంటి సమస్యలు కూడా దూరంగా ఉంటాయని సమాచారం.
ఎముకలు కూడా బలంగా ఉంటాయని నిపుణులు చెబుతుంటారు.
పెరుగు తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్యకు చెక్ పెట్టేయోచ్చు..