ఎండలు మండిపోతున్నాయి. భానుడు ఉదయం నుంచి నిప్పులు చెరుగుతున్నాడు.

';

బయట తిరగడం వల్ల ముఖంపై మెటిమలు రావడం, పొడిబారి పోవడం జరుగుతుంటుంది.

';

వడదెబ్బ తగిలిన మీ ముఖం మళ్లీ మెరిసిపోయేలా చేయడానికి ఇంట్లోనే ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.

';

ఈ ఫేస్ ప్యాక్ కు అలోవెరా జెల్, తేనె మరియు నిమ్మరసం ఉంటే చాలు.

';

ఒక గిన్నెలో సమాన పరిమాణంలో కలబంద జెల్, తేనె మరియు నిమ్మరసం కలపండి.

';

మీ ముఖాన్ని బాగా కడిగిన తర్వాత, ఈ ప్యాక్‌ని మీ ముఖానికి అప్లై చేయండి

';

దీన్ని15-20 నిమిషాల పాటు ఉంచి ఆపై ముఖాన్ని బాగా కడగండి.

';

ఈ సహజమైన ఫేస్ ప్యాక్ వల్ల ముఖానికి నిగారింపు రావడంతోపాటు మచ్చలు, మెుటిమలు వంటివి పోతాయి.

';

VIEW ALL

Read Next Story