Pinnelli: ఏపీలో ఈ నెల 13న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంలను విధ్వంసం చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు ఎలక్షన్ కమిసన్ వెల్లడించింది.
EC Serious About Pinnelli Ramakrishna Reddy EVM Damage: మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి బీభత్సం సృష్టించారు. పోలింగ్ కేంద్రంలో ఆయన చేసిన అరాచకం వీడియోలు బయటకువచ్చాయి. ఈ దాడిని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలకు ఆదేశించింది.
EC Rejected Nomination Shyam Rangeela Who Contested Against Narendra Modi In Varanasi: పదేళ్ల పాలనను విమర్శిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై పోటీకి దిగిన హాస్య నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్కు భారీ షాక్ తగిలింది. అతడి నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.
AP Poll Percentage 2024: ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రంలో నమోదైన తుది పోలింగ్ను ప్రకటించింది. రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలుపుకుని 81.76 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తేల్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Loksabha elections 2024: పాత బస్తీలో చివరి గంటలో మజ్లీస్ పార్టీకి చెందిన వారు భారీగా రిగ్గింగ్ కు పాల్పడ్డారని బీజేపీ మాధవీలత ఆరోపించారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ శాతం 35 ఉండగా.. కేవలం చివరి గంటలో 14 శాతం ఎలా అవుతుందని ఆమె పలుఅనుమానాలు వ్యక్తం చేశారు.
Loksabha Elections 2024: దేశంలో 18వ లోక్సభకు జరుగుతున్న ఎన్నికల్లో నాలుగో విడత ముగిసింది. మొత్తం 96 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. సరాసరిన 67.70 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు మినహా నాలుగో విడత ఎన్నికలు సజావుగా సాగాయి.
Telangana Lok Sabha Poll 2024: దేశ వ్యాప్తంగా నాల్గో దశలో భాగంగా తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏ నియోజకవర్గాల్లో ఎంత శాతం నమోదు అయిందే అర్ధరాత్రి దాటిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.
Loksabha elections 2024: సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు. ఆయన తీవ్ర అసహనంతో, ఓటమి భయంతో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
Polling Rules: దేశవ్యాప్తంగా నాలుగో దశ ఎన్నికలు రేపు మే 13న జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు ఏపీ, తెలంగాణ లోక్సభ ఎన్నికలున్నాయి. దేశంలోని 10 రాష్ట్రాల్లో 96 లోక్సభ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.
Election employees diet: దేశ వ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికల నేపథ్యంలో అన్నిరకాల ఏర్పాట్లు ఇప్పటికే జరిగిపోయాయి. పోలింగ్ సిబ్బంది కూడా ఈవీఎంలతో తమకు కేటాయించిన పోలింగ్ బూత్ లకు సాయంత్రం వరకు చేరుకోవాలని ఈసీ ఇప్పటికే ఆదేశించింది.
TS Loksabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగుతుండగా, తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారనే వివరాలు ఇలా ఉన్నాయి.
AP Election Arrangements: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. నిన్నటితో ప్రచారం కూడా ముగియడంతో ఇప్పుడు అంతా నిశ్శబ్ద యుద్ధం జరుగుతోంది. పార్టీలు నేతలు కీలకమైన పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారిస్తే ఎన్నికల సంఘం ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
BJP navneet Kaur: అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఇటీవల తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆమె ఓల్డ్ సిటీ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అదే విధంగా షాద్ నగర్ లో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Madhya pradesh news: ఎన్నికల వేళ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు సంవత్సరానికి ₹ 1 లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి కాంతిలాల్ భూరియా ఇద్దరు భార్యలున్న వారిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
Loksabha elections 2024: భోపాల్లోని బెరాసియాలో లోక్సభ ఎన్నికల సందర్భంగా ఓ మైనర్ బాలుడు ఓటు వేశాడు. పోలింగ్ బూత్ లోకి తన తండ్రి బీజేపీ నేత అయిన వినయ్ మెహర్ తో కలిసి వెళ్లి ఓటు వేశాడు. అంతే కాకుండా దీన్ని తన మొబైల్ ఫోన్ లో కూడా రికార్డు తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Rythu Bandhu: రైతు బంధు నిధులనే రైతు భరోసా పేరుతో విడుదల చేయడంపై ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. పెట్టుబడి నిధులు నిలిపివేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధు విడుదల చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. నాట్లు వేసే సమయంలో ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం పంట కోతల సమయంలో ఇవ్వడంపై రైతులు రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిపై మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP Assembly Elections 2024: ఎన్నికలవేళ వైఎస్ షర్మిలకు ఊహించని పరిణామం ఎదురైంది. ఇటీవల కడప కోర్టు మాజీ మంత్రి వైఎస్ వివేక హత్యకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయోద్దని ఏపీలోని రాజకీయనేతలకు సూచించింది. ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిన్నారంటూ కూడా కోర్టులో పిటిషన్ లు దాఖలయ్యాయి.
Harishkumar Gupta IPS Appointed As Andhra Pradesh New DGP: ఎన్నికల నేపథ్యంలో డీజీపీ బదిలీ ఏపీ రాజకీయాలను రసవత్తరంగా మార్చగా.. కొత్త డీజీపీని ఎన్నికల సంఘం నియమించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.