పీఎఫ్ ఖాతాదారులకు జాక్‌పాట్.. ఒకేసారి భారీగా డబ్బులు జమ..!

';

ప్రస్తుతం ఈపీఎఫ్‌ ఖాతాదారులు వడ్డీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

';

';

కేంద్ర ప్రభుత్వం త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం ఉంది.

';

అతి త్వరలోనే పీఎఫ్‌ అకౌంట్స్‌లో డబ్బులు జమ చేయనుంది.

';

ప్రస్తుతం ఈపీఎఫ్‌ వడ్డీరేటు 8.25 శాతంగా ఉంది.

';

సెప్టెంబర్ మొదటి వారంలో ఈపీఎఫ్‌ఓ ఈ వడ్డీ మొత్తాన్ని జమ చేయనుంది.

';

సింపుల్‌గా పీఎఫ్‌ బ్యాలెన్స్ చెక్ చేయాలంటే.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

';

లేదా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899 నంబరుకు ఎస్ఎమ్ఎస్ పంపించండి.

';

వడ్డీ చెల్లింపు తేదీపై EPFO ​​ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

';

VIEW ALL

Read Next Story