ఒక గ్లాసు నీళ్లలో కరివేపాకు వేసి ఉడికించి రోజూ తాగితే మధుమేహం మాయమౌతుందనే విషయం మీకు తెలుసా

';


మధుమేహం ఇటీవలి కాలంలో అతి పెద్ద సమస్యగా మారుతోంది. వేగంగా వ్యాపిస్తోంది.

';


చిన్నారుల్నించి పెద్దల వరకూ అందర్నీ టార్గెట్ చేస్తోంది మధుమేహం

';


బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు వివిధ రకాల మందులు వాడి విసిగిపోతుంటారు

';


అయితే కొన్ని హోమ్ రెమిడీస్ పాటించడం ద్వారా మధుమేహం వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవచ్చు

';

కరివేపాకు

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ హైపర్ గ్లైసీమిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించేందుకు దోహదం చేస్తాయి.

';


రోజూ 10-12 కరివేపాకుల్ని ఓ గ్లాసు నీళ్లలో వేసి ఉడికించి తాగుతుండాలి. పరగడుపున తాగితే చాలా మంచిది.

';


రోజూ క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల స్వల్ప కాలంలోనే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించవచ్చు.

';

VIEW ALL

Read Next Story