Beautiful Skin: ఇలాచేస్తే మీ ముఖం మరుక్షణమే మెరిసిపోతుంది.. అమ్మమ్మల కాలంనాటి చిట్కా!

';

బామ్మల కాలంనాటి ఈ చిట్కాతో మీ ముఖం అద్దంలా మెరిసిపోతుంది. కేవలం వారానికి ఒకసారి ప్రయత్నించండి చాలు.

';

మీ ముఖం పొడిబారినట్లు కనిపిస్తే ముఖంపై తేనె, కలబంద కలిపి రాయండి.

';

అంతేకాదు ముఖంపై రైస్‌వాటర్‌ అప్లై చేయడం వల్ల కూడా పొడిబారిన చర్మానికి మంచి ఉపశమనం కలుగుతుంది.

';

కీరదోసకాయను గ్రైండ్ చేసి ఐస్‌ క్యూబ్‌ మాదిరి తయారు చేసుకోవాలి. దీన్ని అప్లై చేయడం వల్ల కూడా స్కిన్‌ మాయిశ్చర్‌గా ఉంటుంది.

';

అంతేకాదు నిమ్మరసంలో రోజ్‌వాటర్‌ కలిపి అప్లై చేస్తే ముఖం మెరిసిపోతుంది

';

మీ ముఖం మెరిసిపోవాలంటే పచ్చిపాలలో తేనె వేసి కలుపుకొని అప్లై చేయండి.

';

అంతేకాదు బొప్పాయి లేదా అరటిపండుతో ఫేస్‌ ప్యాక్‌ వేసుకున్నా పట్టులా మెరిసిపోతుంది మీ స్కిన్.

';

(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story