Pitru paksham 2024: పితృపక్షంలో ఈ 4 పనులు చేస్తే దోషం నుంచి విముక్తి

';

పితృ దోషం ఉంటే వంశాభివృద్ధి ఉండదు ఇతరులచే ఆగ్రహానికి గురైన వాళ్లకి పితృ దోషం ఉంటుంది

';

పితృ దోషం లక్షణాలు ఇంట్లో కనిపిస్తాయి వివాహం ఆలస్యంగా అవుతుంది అనారోగ్య సమస్యలు వస్తాయి

';

పితరులకు శ్రద్ధాలు కర్మలు నిర్వహిస్తారు ఇలా చేయడం వల్ల చనిపోయిన వారి ఆశీర్వాదాలు లభిస్తాయి

';

ముఖ్యంగా ఈ మాసంలో బ్రాహ్మణులకు అన్నదానం చేస్తారు

';

శివపార్వతుల పూజ చేయడం ఎంతో విశేషం పితృ దోషం నుంచి త్వరగా విముక్తి పొందుతారు

';

అంతేకాదు పితృపక్షంలో ఆవుకు రొట్టె తినిపిస్తారు ఇలా చేయడం వల్ల కూడా దోషం నుంచి విముక్తి పొందుతారు

';

పితృపాక్షంలో సూర్యుడికి నీరు సమర్పిస్తే విశేష ప్రయోజనాలు కలుగుతాయి

';

VIEW ALL

Read Next Story