ఐపీఎల్ 2024 సీజన్ లో 17వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది, హోం గ్రౌండ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ ఓటమి పాలైంది.

';

అయితే ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ సోదరి షహనీల్ గిల్ ఎట్రాక్షన్ గా మారింది. తన సోదరుడిని ఉత్సాహపరిచేందుకు స్టేడియానికి వచ్చింది షహనీల్.

';

సోషల్ మీడియాలో షహనీల్ గిల్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది.

';

నిన్న జరిగిన గుజరాత్-పంజాబ్ మ్యాచ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకుంది ఈ బ్యూటీ.

';

ఈ ఫోటోల్లో షహనీల్ గిల్‌తో యాంకర్ తన్వీ షా కనిపించి సందడి చేసింది. ఆమె కూడా గుజరాత్ టైటాన్స్ టీ షర్ట్ ధరించి సందడి చేసింది.

';

గుజరాత్ స్టార్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ భార్య కెమిల్లా పార్కర్, షహనీల్ మరియు తన్వీతో కలిసి తీసుకున్న ఫోటోలు కూడా ఉన్నాయి.

';

ఈ ఫోటోలను చూసిన అభిమానులు సారా టెండూల్కర్‌ను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ యూజర్ 'సారా భాభి ఎక్కడ ఉన్నారు?' అని కామెంట్ చేశాడు.

';

తరుచూ షహనీల్ తన సోదరుడు శుభ్‌మాన్‌తో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

';

ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 356k ఫాలోవర్లు ఉన్నారు. లేటెస్ట్ గా ఈ అమ్మ డు షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

';

VIEW ALL

Read Next Story