భారతదేశంలో తప్పక చూడాల్సిన ప్రధాన దేవాలయాలు ఇవే.. జీవితంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిందే..

';

బద్రీనాథ్ ఆలయం..

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బద్రీనాథ్ స్వామి ఆలయాన్ని తప్పక సందర్శించాల్సిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఛార్ ధామ్ లో దర్శించుకోవాల్సిన ప్రధాన మందిరం ఇది. ఉత్తరాఖండ్‌లోని చమోలి ప్రాంతంలో అలకనంద నదికి సమీపంలో ఈ ఆలయం ఉంది. గంోత్రి, యుమునోత్రి, కేద

';

కోణార్క్ సూర్య దేవాలయం..

ఒడిషాలోని కోణార్క్ సూర్య దేవాలయం .. ఒడిషా రాష్ట్రంలోని పూరి జిల్లాలో కొలువై ఉంది. ఇక్కడ సూర్య దేవుని ఆలయం రథం ఆకారంలో భక్తులను పరవశులను చేస్తోంది.

';

బృహదీశ్వరాలయం..

తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఆ దేవాలయం కొలువైంది. చోళ పాలకుడు రాజ రాజ చోళ I చేత నిర్మించబడిన బృహదీశ్వర దేవాలయం. ఆ రాజుల కళాభిమానాన్ని చాటి చెబుతోంది.

';

సోమనాథ్ ఆలయం..

భారతదేశంలోని చారిత్రాత్మక తీర్థయాత్ర ప్రదేశాల్లో సోమనాథ్ ఆలయం ఒకటి. మహ్మద్ ఘోరి దండయాత్ర కారణంగా ఈ ఆలయం జీర్ణదశకు చేరుకుంది. అప్పటి డిప్యూటీ ప్రైమ్ మినిష్టర్ సర్థార్ పటేల్ పుణ్యామా అని ఈ ఆలయాన్ని పునర్మించారు. భక్తులు తప్పక దర్శించుకోవాల్సి

';

కేదార్‌నాథ్ ఆలయం..

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేదార్‌నాథ్ ఆలయం ఒకటి. ఉత్తరాఖండ్‌లోని గర్హ్వాల్ ప్రాంతంలో ఉన్న కేదార్‌నాథ్ ఆలయం కొలువై ఉంది. మహాభారత సమయంలో పాండవులు చేసిన నేరాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇక్కడ నుంచ స్వర్గారోహణం చేసారని పురాణ ప్రసిద్ధి.

';

సాంచి స్థూపం..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో అశోక చక్రవర్తిచే నిర్మించబడింది సాంచి స్థూపం. ఇది బుద్ధ భగవానుడి ప్రసిద్ధ తీర్థయాత్ర స్థలాల్లో ఇది ఒకటి.

';

రామనాథస్వామి దేవాలయం..

రామేశ్వరం తమిళనాడు తమిళనాడులోని పూజ్యమైన హిందూ చార్ ధామ్ లలో దక్షిణాదిన ఉన్న ఆలయాల్లో ఇది ఒకటి. ఉత్తరానా బద్రినాథ్.. దక్షిణాదిన రామేశ్వరం.. తూర్పు పూరీ జగన్నాథ్.. పశ్చిమాన ద్వారకాదీష్ లను బడా ఛార్ ధామ్ అంటారు. రావణా సంహారం తర్వాత రా

';

VIEW ALL

Read Next Story