National Flag History: మువ్వన్నెల జండాకు ముందు జాతీయ జెండా ఎలా ఉండేదో ఎవరికైనా తెలుసా, బహుశా తెలియకపోవచ్చేమో

';

సిస్టర్ నివేదిత

మొదటి జాతీయ జెండా 1904-1906 మధ్య కాలంలో రూపొందింది. దీనిని స్వామి వివేకానంద శిష్యురాలు సిస్టర్ నివేదిత రూపొందించింది.

';

1906లో

1906లో మరో జెండా రూపుదిద్దుకుది. జెండాపై పైన నీలి రంగు ఉండి వాటిపై స్టార్స్ డిజైన్ ఉంటుంది. మధ్యలో పసుపు రంగు, అడుగున ఎరుపు రంగు ఉండేది

';

అనధికారిక జెండా

1906 ఆగస్టు 7వ తేదన దేశంలో తొలి అనధికారిక జెండా ఎగుర వేశారు. ఇద ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంది. మద్యలో వందేమాతరం అని రాసుంటుంది

';

జర్మనీలో ఎగిరిన పతాకం

1907 ఆగస్టు 2వ తేదీన జర్మనీలోని స్టట్ గార్ట్ లో మేడమ్ కామా జెండా ఎగురవేసింది. ఈ జెండాను మేడమ్ కామా, వీర్ సావర్కర్, శ్యామ్ జీ కృష్ణ వర్మ కలిసి తయారు చేశారు.

';

డొమినియన్ స్టేట్ డిమాండ్

1917లో హోమ్ రూల్ లీగ్ కొత్త జెండా రూపొందించారు. ఇండియాలో ఆ సమయంలో డొమినియన్ స్టేట్ డిమాండ్ ఉండేది

';

గాంధీజీ సూచన

192లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు ఓ జెండా తయారు చేశాడు. ఇది ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉండేది. గాంధీజీ జెండాలో తెలుపు రంగు జోడించాలని సూచించారు

';

రాట్నం

జెండా చరిత్రలో 1931 కీలకమైందని చెప్పాలి. ఈ ఏడాది మువ్వన్నెల జండాను జాతీయ జెండాగా ప్రకటించాలనే ప్రతిపాదన వచ్చింది. ఇందులో మధ్యలో రాట్నం ఉండేది.

';

స్వతంత్ర్య భారతదేశ జెండా

1947 జూలై 22వ తేదీన రాజ్యాంగ పరిషత్ ఈ జెండాను జాతీయ జెండాగా ప్రకటించింది. రాట్నం స్థానంలో అశోక చక్రం ఉంచారు.

';

VIEW ALL

Read Next Story