Face Glow : పాలలో ఈ పిండి కలిపి ఫేస్ ప్యాక్ పెట్టుకుంటే.. ముఖం మీద నల్ల మచ్చలు మాయం

';

ముఖంపై మచ్చలు

మనలో చాలా మందికి ముఖంపై నల్లటి మచ్చలు వస్తున్నాయి. ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. దీన్ని పిగ్మేంటేషన్ అంటారు. తెల్లముఖంపై నల్లగా కనిపించే మచ్చలు అందవిహీనంగా కనిపిస్తాయి.

';

ఫేస్ ప్యాక్

ముఖంపై నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతున్నారు శెనగపిండిని ముఖానికి రాసుకున్నట్లయితే మచ్చలన్నీ తొలగిపోతాయి. శెనగపిండితో ఫేస్ ప్యాక్ ఎలా చేయాలో చూద్దాం.

';

శెనగపిండి -రోజ్ వాటర్

శెనగపిండిలో రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్టులా తయారు చేయాలి. ఈ పేస్టును ముఖంపై అప్లయై అరగంటపాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

';

శెనగపిండి-పెరుగు

శెనగపిండిలో పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకుని కడుక్కోవాలి. కొన్నాళ్లపాటు ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది.

';

శెనగపిండి -అలోవెరా

అలోవెరాలో యాంటీ బయాటిక్ లక్షణాలు ఉన్నాయి. శెనగపిండిలో అలోవెరా కలుపుకుని ముఖానికి రాసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.

';

శెనగపిండి-పసుపు-పాలు

ఈ మూడింటిని మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే నల్లమచ్చలు తొలగిపోయి ముఖం మెరిసిపోతుంది.

';

పండ్లు

ఫేస్ ప్యాకులతోపాటు ఒత్తిడి లేని జీవనశైలి కూడా చర్మఆరోగ్యానికి మేలు చేస్తుంది. సమతుల్య ఆహారం, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు డైట్లో చేర్చుకుంటే ముఖంలో గ్లో పెరుగుతుంది.

';

VIEW ALL

Read Next Story