సత్యభామ సీతా కంటే అందంగా ఉన్నానందుకు కృష్ణుడు ఏం చేశాడో తెలుసా?

';

శ్రీకృష్ణుని ఎంతో అందమై భార్యలలో సత్యభామ ఒకరు. ఆమె అందరి కంటే ఎక్కువగా ఉంటుందని గర్వపడేది.

';

కృష్ణుడు ఒక్క రోజు ద్వారకలో సింహాసనంపై కూర్చున్నప్పుడు అక్కడికి సత్యభామ వచ్చి ఒక ప్రశ్న అడుగుతుంది. అదేంటంటే..

';

సత్యభామ అడిగిన ప్రశ్న.. త్రేతాయుగంలో మీరు ప్రవిత్రమైన రాముడి అవతారంలో ఉన్నప్పుడు మీకు భార్య సీతా దేవి. అప్పుడు సీతా నా కంటే అందంగా ఉండేదా?

';

ఈ ప్రశ్నకు శ్రీ కృష్టుడు ఇలా ఆర్థం చేసుకున్నాడు.. సత్యభామ తనకు ఉన్న అందాన్ని చూసి ఎంతగానో గర్వీస్తోందని మౌనంగా ఉండిపోయాడు.

';

అదే సమయంలో గరుడుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆయన కూడా ఇలా అన్నాడు. ఈ లోకంలో నాకంటే చైతన్య వంతులున్నారా? అని ప్రశ్నించాడు.

';

అయితే సుదర్శన చక్రం కూడా ఇలా ప్రశ్న అడిగింది. ప్రపంచంలో నా కంటే శక్తివంతులేవరైనా ఉన్నారా? అని

';

ఈ ముగ్గురి గర్వాన్ని గుర్చించి శ్రీ కృష్ణుడు.. వారికి గుణపాఠం చెప్పాలని అనుకున్నాడు. దీంతో ఆయకు ఒక ఆలోచన తట్టింది.

';

శ్రీ కృష్ణుడికి తట్టిన ఉపాయం ప్రకారం.. సీతా దేవి ఇక్కడే ఉందని గరుడుడిని హనుమంతుడి దగ్గరికి పంపుతాడు.

';

ఇలా పంచిన తర్వాత హనుమంతుడు దగ్గరుకు చేరుకున్న గరుడు సీతాదేవి జాడ చెబుతారు. గరుడుడు కంటే వేగంగా కోతి వేషంలో ఉన్న హనుమంతుడు చేరుకుంటాడు. దీంతో గరుడుడి గర్వం తగ్గుతుంది.

';

అయితే హనుమంతుడు అక్కడికి చేరుకోగానే కృష్ణుడు ఉన్న ప్రదేశంలో సుదర్శన చక్రం ఆయనను ఆపేస్తుంది. దీంతో హనుమాన్‌ ఉగ్రరూపం దాల్చి చక్రాన్ని నోట్లో పెట్టుకుని కృష్ణుడి దగ్గరకు చేరుకుంటారు. అప్పుడు సుదర్శనుడి గర్వం పోతుంది.

';

అక్కడి చేరుకుని హనుమంతుడు కృష్ణుడుని సత్యభామను చూసి ఈ పనిమనిషి ఎవరు అని అడుగుతాడు. దీంతో ఆమె గర్వం పోతుంది.

';

VIEW ALL

Read Next Story