Fully Automated Metro Train ను ప్రారంభించిన ప్రధాని మోదీ

  • Dec 28, 2020, 19:31 PM IST
1 /6

భారత దేశంలోని తొలి డ్రైవర్ లెస్ మెట్రో ట్రైన్‌ను ప్రధానమంత్రి మోదీ ఇవాళ ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోలోని మెజెంటా లైన్ వద్ద ప్రారంభించారు.

2 /6

కొత్త ప్రారంభం అయిన మెట్రో ట్రైన్ ఫుల్లీ ఆటోమెటెడ్ ఈ ట్రైన్ డ్రైవర్ లేకుండా కదులుతుంది. వర్చువల్ ఫంక్షన్ ద్వారా ప్రధాని మోదీ ఈ ట్రైన్‌ను ప్రారంభించారు. (Picture courtesy: PIB)

3 /6

భారత దేశం స్మార్ట్ సిస్టమ్స్ వైపు వేగంగా పరుగెత్తుతోంది అని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు. (Picture courtesy: PIB)

4 /6

డ్రైవర్‌లెస్ ట్రైన్ ప్రారంభం  కోసం స్టేషన్‌ను మొత్తం అందంగా ముస్తాబు చేశారు. రైల్వే ప్లాట్‌ఫామ్ పై రెడ్ కార్పెట్ పరిచారు. (Picture courtesy: PIB)

5 /6

ఈ కొత్త మెట్రో ట్రైన్‌ను జనక్‌పురి వెస్ట్ నుంచి బొటానికల్ గార్డెన్, నోయిడా వైపు ప్రయాణిస్తుంది. (Picture courtesy: PIB)  

6 /6