Second Phase Lok Sabha Elections Completed Peaceful: లోక్సభ ఎన్నికల్లో రెండో దశ ప్రశాంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్, కేరళ, జమ్మూకశ్మీర్తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో కీలకమైన స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. వేసవి ఎండల నేపథ్యంలో ఉదయం, సాయంత్రం ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. సినీ తారలు, పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
7th Pay Commission DA Hike Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం డీఏ 50 శాతానికి చేరుకోవడంతో మళ్లీ జీరో నుంచి లెక్కిస్తారా..? లేదా ఇప్పుడు ఉన్నదానికే యాడ్ చేస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ఫిబ్రవరి నెలకు సంబంధించి AIPCI Index డేటా కూడా ఇంకా రిలీజ్ చేయలేదు.
Youth Dies During Weight Loss Surgery In Chennai : అధిక బరువు బాధపడుతున్న యువకుడు బరువు తగ్గేందుకు ఆపరేషన్కు వెళ్లగా అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
Summer Heat Effect Voters Died After Casting Vote: ఓటు ప్రాణాలు తీస్తోంది. ఓటు వేసేందుకు వెళ్లిన వారిపై సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలకు తాళలేక వృద్ధులు కుప్పకూలిపోతున్నారు. ఇలా ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందడం విషాదం నింపింది.
Secunderabad Lok Sabha: మన దగ్గర కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. ఏదైనా ఒక నియోజకవర్గంలో ఒక పార్టీ గెలిస్తే.. రాష్ట్రంలో ఆ పార్టీదే అధికారం అనేది సెంటిమెంట్గా కొనసాగుతూ వస్తోంది. అలాగే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం విషయంలో గత కొన్ని లోక్ సభ ఎన్నికల్లో అదే ప్రూవ్ అవుతూ వస్తోంది. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్ధి గెలిస్తే.. ఆ పార్టీనే కేంద్రంలో అధికారంలో రావడం గ్యారంటీ అనే నినాదం నడుస్తోంది.
Kerala Woman Usha: కేరళకు చెందిన మహిళ తొమ్మిది ఏళ్లుగా సిరాగుర్తు పోవట్లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పిన, కూడా అధికారులు దీనిపై సరిగ్గా స్పందించట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ ఘటన మరోమారు ఎన్నికల వేళ వార్తలలో నిలిచింది.
Lok Sabha Polls 2024 2nd Phase: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో రెండో విడతలో భాగంగా కర్ణాటకలోని 14 స్థానాలు.. కేరళలోలని 20 సీట్లతో పాటు దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 89 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది
Lok Sabha Polls 2024 2nd Phase: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాల్లో రెండో విడతలో భాగంగా 13 రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 89 స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుందంటే..
Nominations Finished In Telangana And Andhra Pradesh For Elections: అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు పూర్తయ్యాయి. ఆఖరి రోజున అభ్యర్థులు నామినేషన్లు పూర్తి చేసేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు పూర్తవడంతో అభ్యర్థులు ప్రచారం స్పీడ్ పెంచనున్నారు.
Reliance Jio Down: రిలయన్స్ జియో నెట్ సర్వీసు సేవలకు ఒక్కసారిగా అంతరాయం ఏర్పడింది. దీంతో జియో యూజర్ ల ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, ఇంటర్నేట్ సేవలకు తీవ్ర ఇబ్బందులు కలిగినట్లు తెలుస్తోంది.
Lok Sabha Election Offers Free Beer Free Tiffins In UP And Karnataka: ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా అయితే మీకు మద్యం, ఆహారం ఉచితంగా దక్కుతాయి. ఓటు వేస్తే ఉచితంగా బీరు పొందొచ్చు.. స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ తినవచ్చు.
Nomination Process Finished For Telangana And AP Elections: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు పూర్తవడంతో అభ్యర్థులు ప్రచారం స్పీడ్ పెంచనున్నారు.
Income tax vs TDS: కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైపోయింది. ఉద్యోగస్థులు ఐటీఆర్ ఫైల్ చేసే సమయం వచ్చేసింది. అంతకంటే ముందే ఇన్కంటాక్స్ ప్రూఫ్స్ సమర్పించాలా లేదా ఓసారి చెక్ చేసుకోండి. లేకపోతే ఏప్రిల్ నెల జీతం భారీగా కట్ అయిపోగలదు.
Massive Fire In Patna: బీహర్ రాజధాని పాట్నాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక రెస్టారెంట్ లో సిలెండర్ లు పేలడం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకున్నారు.
PM Kisan 17th Installment: కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే పీఎం కిసాన్ డబ్బులు వారి ఖాతాలో జమా కానున్నాయి. 17 విడత డబ్బులు వారి ఖాతాల్లో జమా కానున్నాయి.
JEE Mains 2024 Results: దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశానికై నిర్వహించే జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్స్ 2024 రెండవ సెషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Loksabha Elections 2024: ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సహా దేశవ్యాప్తంగా నాలుగో దశ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల పర్వం ఇవాళ్టితో ముగియనుంది. అటు దేశవ్యాప్తంగా రేపు రెండో దశ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PM Modi Telangana Schedule: దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలా హలం నెలకొంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లో మే 13న నాల్గో విడతలో భాగంగా ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన తేదిలు ఖరాయింది.
Lok Sabha Polls 2024 Second Phase: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత ప్రచారానికి నిన్నటితో (24-4-2024) తెర పడింది. రేపు కేరళలోని 20 సీట్లు.. కర్ణాటకలోని 14 సీట్లతో పాటు దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 89 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.
Yogi Adityanath Comments: దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు అందుకున్నారు. ముందు ప్రధాని నరేంద్ర మోదీ...ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదం రేపే వ్యాఖ్యలకు శ్రీకారం చుడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.