Gold Rate Today In Hyderabad 14 May 2021: గుడ్ న్యూస్, స్థిరంగా బంగారం ధరలు, దిగొచ్చిన వెండి ధరలు

బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కరోనా కేసులు, లాక్‌డౌన్, కర్ఫ్యూ ప్రభావంతో ధరలు పెరగలేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు దిగొచ్చాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

Gold Rate Update 14 May 2021: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కరోనా కేసులు, లాక్‌డౌన్, కర్ఫ్యూ ప్రభావంతో ధరలు పెరగలేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు దిగొచ్చాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

1 /4

Gold Rate Today 14 May 2021: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కరోనా కేసులు, లాక్‌డౌన్, కర్ఫ్యూ ప్రభావంతో ధరలు పెరగలేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు దిగొచ్చాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం.. Also: Income Tax Benefits: ఇన్‌కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలా, అయితే ఈ స్కీమ్‌‌లో చేరండి

2 /4

Gold Price Today In Hyderabad | తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలో లాక్‌డౌన్, కర్ఫ్యూ ప్రభావం కనిపిస్తోంది. బంగారం ధరలు గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,560 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,500 వద్ద స్థిరంగా ఉంది. Also Read: Home Loan Mistakes: హోమ్ లోన్ తీసుకుంటున్నారా, అయితే ఈ 5 తప్పిదాలు చేయవద్దు

3 /4

కరోనా సెకండ్ వేవ్‌ ప్రభావం దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,900 వద్ద మార్కెట్ అవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,900 అయింది.

4 /4

దేశ రాజధానిలో బులియన్ మార్కెట్‌లో వెండి ధర వరుసగా మూడోరోజూ దిగొచ్చింది. తాజాగా రూ.630 మేర పతనం కావడంతో ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.70,500కి దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.100 మేర స్వల్పంగా తగ్గింది. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.75,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook