Gold Rate Today In Hyderabad 17 May 2021: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు జోష్, స్థిరంగా వెండి ధరలు

కరోనా సెకండ్ వేవ్‌లో సైతం దేశ వ్యాప్తంగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతున్నాయి. లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రభావం ఉన్నప్పటికీ బులియన్ మార్కెట్‌లో ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. వెండి ధరలు సైతం స్థిరంగా మార్కెట్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధరలు వారంతపు ధరలతో విక్రయాలు జరుగుతున్నాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

Gold Rate Update 17 May 2021: కరోనా సెకండ్ వేవ్‌లో సైతం దేశ వ్యాప్తంగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతున్నాయి. లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రభావం ఉన్నప్పటికీ బులియన్ మార్కెట్‌లో ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. వెండి ధరలు సైతం స్థిరంగా మార్కెట్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధరలు వారంతపు ధరలతో విక్రయాలు జరుగుతున్నాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

1 /4

Gold Rate Today 17 May 2021: కరోనా సెకండ్ వేవ్‌లో సైతం దేశ వ్యాప్తంగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతున్నాయి. లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రభావం ఉన్నప్పటికీ బులియన్ మార్కెట్‌లో ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. వెండి ధరలు సైతం స్థిరంగా మార్కెట్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధరలు వారంతపు ధరలతో విక్రయాలు జరుగుతున్నాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం.. Also Read: Airtel Offers: 5.5 కోట్ల మంది కస్టమర్లకు ఎయిర్‌టెల్ శుభవార్త, ఫ్రీ రీఛార్జ్ ప్లాన్

2 /4

Gold Price Today In Hyderabad | తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా రూ.270 మేర పెరగడంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,980 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,900కి చేరింది. Also Read: PM Kisan Beneficiary List: రైతుల ఖాతాల్లోకి రూ.2000, మీరు లబ్దిదారులేనా, జాబితాలో మీ పేరు చెక్ చేసుకోండి

3 /4

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కరోనా సెకండ్ వేవ్‌లోనూ బంగారం ధరలు తగ్గడం లేదు. తాజాగా బంగారం ధర రూ.200 మేర పెరగడంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,210 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,210కి చేరింది.

4 /4

దేశ రాజధాని ఢిల్లీలో బులియన్ మార్కెట్‌లో వెండి ధర స్థిరంగా ఉంది. నేడు ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.71,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర వారంతపు ధరలతో మార్కెట్ అవుతోంది. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.76,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook