Gold Rate Today In Hyderabad 19 May 2021: మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు, ఆకాశన్నంటుతున్న వెండి ధరలు

కరోనా సెకండ్ వేవ్‌లో సైతం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు పుంజుకుంటున్నాయి. లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రభావం ఉన్నప్పటికీ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా వెండి ధరలు సైతం భారీగానే పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

Gold Rate Update 19 May 2021: కరోనా సెకండ్ వేవ్‌లో సైతం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు పుంజుకుంటున్నాయి. లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రభావం ఉన్నప్పటికీ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా వెండి ధరలు సైతం భారీగానే పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

1 /4

Gold Rate Today 19 May 2021: కరోనా సెకండ్ వేవ్‌లో సైతం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు పుంజుకుంటున్నాయి. లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రభావం ఉన్నప్పటికీ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా వెండి ధరలు సైతం భారీగానే పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

2 /4

Gold Rate Today In Hyderabad | తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలో బంగారం ధరలు వరుసగా అయిదోరోజు పెరిగాయి. తాజాగా రూ.330 మేర పెరగడంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,590 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,450కి చేరింది.

3 /4

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కరోనా సెకండ్ వేవ్‌లోనూ బంగారం ధరలు పెరుగుతున్నాయి. తాజాగా బంగారం ధర రూ.210 మేర పెరగడంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,710 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,810కి చేరింది.

4 /4

దేశ రాజధాని ఢిల్లీలో బులియన్ మార్కెట్‌లో వెండి ధర భారీగా పెరిగింది. నేడు వెండి ధర రూ.2000 మేర పెరగడంతో తాజాగా ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.74,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.1,700 మేర పెరిగింది. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.78,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.