YS Vijayamma: గుంటూరు జిల్లాలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు కొనసాగుతున్నాయి. పలు కీలక తీర్మానాలకు ఆమోదం తెలుపుతున్నారు. తొలి రోజు సమావేశంలో వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు.
ATA Celebrations : అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ - ఆటా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలను నిర్వాహకులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
AP, Telangana Weather Updates: భారత వాతావరణ విభాగం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రానున్న 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన కర్ణాటక, కేరళలోనూ భారీ వర్షాలు కురవనున్నాయని సమాచారం అందుతోంది.
Rain Alert: దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతు పవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావం మరో మూడురోజులపాటు ఉండే అవకాశం ఉంది. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం..
YSRCP Plenary-2022: ఏపీలో వైసీపీ జోరు పెంచింది. మూడేళ్ల పాలనను ప్రజల ముందు ఉంచేందుకు ప్లీనరీ సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. రేపటి నుంచి రెండు రోజులపాటు వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి.
Chandrababu on CM Jagan: ఏపీలో టీడీపీ స్పీడ్ పెంచింది. మహానాడు, మినీ మహానాడు కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తోంది. మహానాడు వేదికగా ఆ పార్టీ నేతలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు..వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
PDRDG Funds: లోటు బడ్జెట్తో ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొద్దిగా ఊరట లభించింది. దేశంలో రెవిన్యూ కొరత కింద 14 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కు నిధులు విడుదలయ్యాయి.
CM Jagan Tour: రెండు రోజులపాటు సీఎం జగన్ సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి వైఎస్ఆర్ ఘాట్కు సీఎం జగన్ వెళ్లనున్నారు.
Rain Alert: దేశవ్యాప్తంగా నైరుతి రుతు పవనాలు విస్తరించాయి. వీటికి ఉపరితల ఆవర్తనం తోడు అయ్యింది. దీంతో ఉత్తర, దక్షిణ భారతంలో వర్షాలు దంచికొడుతున్నాయి. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం..
YSRCP Plenary 2022: అమరావతి : వైఎస్సార్సీపీ ప్లీనరీకి మరో రెండు, మూడు రోజులే మిగిలి ఉండటంతో ప్లీనరీలో వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం ఆ పార్టీ కమిటీల వారీగా కన్వీనర్లను నియమించింది. వైసీపీ తెలిపిన సమాచారం ప్రకారం వివిధ కమిటీల కన్వినర్ల వివరాలిలా ఉన్నాయి.
PM MODI: యావత్ భారతానికి మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి సీతారామరాజు ఆదర్శమన్నారు ప్రధాని మోదీ. అల్లూరి జయంతి ఉత్సవాల సందర్భంగా మనమంతా ఇక్కడ కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
CM Jagan Tour: ఏపీలో రేపటి(మంగళవారం) నుంచి స్కూళ్లు పునర్ ప్రారంభం కానున్నాయి. ఈతరుణంలో జగన్ ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందజేయనున్నారు.
CM Jagan: ఏపీలో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణ అట్టహాసంగా జరిగింది. విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్తోపాటు ఇతర నేతలు పాల్గొన్నారు.
PM Modi: ఏపీలో అల్లూరి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. ఈకార్యక్రమంలో ప్రధాని మోదీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్తోపాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Ambati on oppositions: ఏపీలో రాజకీయ హీట్ కొనసాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.
Hyderabad Rain: హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి భానుడి భగభగలు కొనసాగగా..మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.