ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు షాక్ ఇచ్చింది. పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అనుకున్నదే అయింది. అధికార పార్టీ నేతలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడిందే నిజమైంది. ఎన్నికల కోడ్ సాకుగా చూపిస్తూ సంక్షేమ పథకాల్ని నిలిపివేయాలని ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల పంచాయితీ మళ్లీ కోర్టుకెక్కింది. ఎన్నికల కమీషనర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ..ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది.
Arup Kumar Goswami To Take Oath As AP High Court CJ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ అరూప్ గోస్వామి బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. కృష్ణా జిల్లా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేటి ఉదయం 10 గంటలకు ఏకే గోస్వామి చేత ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించనున్నారు.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల నిర్వహణ పిటీషన్పై ఇవాళ విచారణ జరిగింది. సంబంధించిన తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
ఏపీ హైకోర్టు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ మధ్య ఘర్షణ ఇంకా నడుస్తునే ఉంది. కేసు విచారణకు ముందే నిర్ణయానికి వచ్చేస్తున్నారనేది ప్రభుత్వ వాదన. విచారణ నుంచి తప్పుకోవాల్సిందిగా ఆ న్యాయమూర్తిని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
AP: ఎన్నికల కమీషన్, ప్రభుత్వం మధ్య నడుస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల పంచాయితీ ఇప్పుడు హైకోర్టుకు చేరింది. ఫిబ్రవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమీషన్ తలపెట్టగా..సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతున్న నేపధ్యంలో వివాదం మొదలైంది.
AP: వివిధ రకాల పిటీషన్లతో ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిధి దాటి వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించడంతో పిటీషన్ వెనక్కి తీసుకున్నారు సదరు పిటీషనర్..
AP: ఏపీ మూడు రాజధానుల వ్యవహారంపై హైకోర్టులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు విన్పించిన ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దవే చేసిన వాదనలు ఆసక్తికరంగా సాగాయి.
AP: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. హైకోర్టులో ప్రభుత్వ వాదనలు ఇవాళ్టి ప్రారంభం కాబోతున్నాయి. ప్రభుత్వం తరపున ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు విన్పించనున్నారు.
AP High court: జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టాన్ని ఏపీ హైకోర్టు సమర్దించింది. ప్రభుత్వ టెండర్లలో పారదర్శకత కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై విచారణ సందర్బంగా కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది.
AP: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వానికి నిరాశ ఎదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయమై స్టేటస్ కోసం ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. విచారణ వాయిదా పడింది.
Amaravati Capital Issue: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో హైకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజధానిని మార్చే అధికారం శాసనసభకు ఎందుకుండదని కోర్టు ప్రశ్నించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Vijayawada Covid Centre Fire Accident : విజయవాడ స్వర్ణప్యాలేస్ కోవిడ్ సెంటర్ అగ్నిప్రమాదం సంఘటన ఇక ఓ కొలిక్కి రానుంది. కేసులో నిందితుడిగా ఉన్న డాక్టర్ రమేష్ బాబు విచారణకు ఏపీ హైకోర్టు అనుమతివ్వడంతో..పోలీసులు రమేష్ ను అదుపులో తీసుకోనున్నారు.
అమరావతి భూముల కుంభకోణం కేసులో సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. కేసు విచారణలో భాగంగా టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేసిన కోర్టు..నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిఘా పరికరాల కొనుగోలుకేసులో సస్పెండైన ఈ కేసు విచారణలో ఇప్పుడు నాట్ బిఫోర్ మి అంశం తెరపైకొచ్చింది.
అమరావతి రాజధాని భూముల కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఐడీ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్లన్నీ టీడీపీ నేత లోకేష్ సన్నిహితులు దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.