Hubli Girl Murder:కర్ణాటకలోని హుబ్బళీలో యువతి హత్య ఘటన తీవ్ర సంచనలంగా మారింది. దీనిపై బాధితులకు మద్దతుగా కర్ణాటకలో విద్యార్థులు, అనేక సంఘాలు నేతలు తమ నిరసలను తెలిపారు. ఇక్కడ ప్రస్తుతం ముస్లిం సమాజంసైతం యువకుడిని కఠినంగా పనిష్మెంట్ చేయాలని తమ నిరసలను తెలిపారు.
Karnataka Row: కొందరు యువకులు ఆదివారం సాయంత్రం మొబైల్ ఫోన్ షాపుకు వచ్చి హల్ చల్ చేశారు. అక్కడ షాపులో ఓనర్ హనుమాన్ చాలీసాను పెట్టుకుని వింటున్నాడు. ఇంతలో కొందరు ముస్లిం యువకులు అక్కడికి చేరుకున్నాడు. ఇది రంజాన్ ఆజాన్ సమయమంటూ అతనితో వాగ్వానికి దిగారు.
Karnataka: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు ఘటన తీవ్ర దుమారంగా మారింది. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. రద్దీగా ఉన్న కేఫ్ లో బాంబు పేలడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా రక్త సిక్తంగా మారిపోయింది. అక్కడున్న వారంతా భయంతో పరుగులుపెట్టారు.
ఇటీవలే సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు దేశంలో ఏ రేంజ్ లో దుమారాన్ని లేపాయో అది మన అందరికి తెలిసిందే! ఈ వివాదం ముగియక ముందే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన మరింత నిప్పు రాజేసింది!
200 Units Of Free Electricity in Karnataka: కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందజేస్తామని ప్రకటించింది. జూలై 1 నుంచి గృహ జ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.