జాహ్నవి మృతిపై చులకన చేసి మాట్లాడిన పోలీస్ పై భారత్ ఎంబసీ సీరియస్

  • Zee Media Bureau
  • Sep 14, 2023, 04:05 PM IST

ఇటీవలే అమెరికాలో తెలుగు యువతీ జాహ్నవి మరణించిన సంగతి తెలిసిందే. అయితే జాహ్నవి మృతిపై అక్కడి పోలీస్ మృతిపై చులకనగా, నవ్వుతు మాట్లాడిన వీడియో ఒకటి బయటకి వచ్చింది. అతడి ప్రవర్తనపై భారత ఎంబసీ సీరియస్ గా స్పందించటంతో అతడిపై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు. 

Video ThumbnailPlay icon

Trending News