AdiPurush: 'ఆదిపురుష్'కు ఢిల్లీ హైకోర్టు షాక్.. ప్రభాస్ సహా చిత్ర యూనిట్ కు నోటీసులు!

AdiPurush Issue: రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ప్రభాస్ చిత్రం 'ఆది పురుష్' రోజురోజుకు వివాదాస్పదమవుతోంది. తాజాగా చిత్రయూనిట్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

  • Zee Media Bureau
  • Oct 11, 2022, 01:44 PM IST

Delhi High Court Notices to Prabhas: ప్రభాస్ హీరోగా రామాయణం ఇతివృత్తంగా తెరకెక్కిన 'ఆది పురుష్' చిత్ర వివాదం రోజురోజుకీ పెరుగుతుంది. ఆది పురుష్ సినిమాను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టులో ఓ వ్యక్తి పిటిషన్ వేశాడు. రాముడు, హనుమంతుడి పాత్రలు పట్ల అభ్యంతరం తెలియజేశారు. పిటిషన్ స్వీకరించిన కోర్టు తాజాగా చిత్రయూనిట్ కు నోటీసులు జారీ చేసింది. 

Video ThumbnailPlay icon

Trending News