చెన్నై గురునానక్ కాలేజీలో నాటుబాంబులు విసిరిన కాలేజీ విద్యార్థి

Bombs through by the college students in Chennai

  • Zee Media Bureau
  • Aug 22, 2023, 04:32 PM IST

చెన్నైలోని గురునానక్ కాలేజీలో హైడ్రామా కొనసాగింది. ఇద్దరు కాలేజీ విద్యార్థులు గొడవ పడటంతో.. ఒక విద్యార్థి కాలేజీ పరిసరాలలో నాటు బాంబు విసిరాడు.  రెండు బాంబులు విసరడంతో కాలేజీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బాంబు విసిరిన విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా.. గొడవ పడిన మరో విద్యార్థి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News