CM Jagan Mohan Reddy: నేడు పత్తికొండలో సీఎం జగన్ పర్యటన

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు కర్నూల్ జిల్లా పత్తికొండలో పర్యటించనున్నారు. పత్తికొండలో రైతు భరోసా నిధులను ఆయన విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
 

  • Zee Media Bureau
  • Jun 2, 2023, 09:45 AM IST

Video ThumbnailPlay icon

Trending News