Tirumala: 'సౌకర్యాలు పెంచాకే గదుల అద్దెలు పెంచాం'..: ఆశోక్ కుమార్

Tirumala: భక్తుల సౌకర్యాలే తమకు ముఖ్యమని చెప్పారు టీటీడీ బోర్డు మెంబర్ పోకాల ఆశోక్ కుమార్. సౌకర్యాలు పెంచాకే గదుల అద్దెలు పెంచినట్లు ఆయన తెలిపారు. 

  • Zee Media Bureau
  • Jan 9, 2023, 01:41 PM IST

Tirumala: తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యాలే తమకు ముఖ్యమన్నారు టీటీడీ బోర్టు మెంబర్ పోకాల ఆశోక్ కుమార్. సామాన్య పౌరులకు సౌకర్యాలు మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతోనే గదులను ఆధునీకరించమన్నారు. అందుకు తగ్గట్టుగానే గదుల అద్దెలను పెంచామన్నారు అశోక్. 

Video ThumbnailPlay icon

Trending News