Kadapa: అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Kadapa: అంతర్ రాష్ట్ర దొంగల ముఠా కడప పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 500 గ్రాముల బంగారం, 475 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. 

  • Zee Media Bureau
  • Mar 26, 2023, 01:31 PM IST

Kadapa: కడప, ఎన్టీఆర్ జిల్లాలో అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 500 గ్రాముల బంగారం, 475 గ్రాముల వెండి, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఈ ముఠా కర్ణాటకలో చోరీలకు పాల్పడింది. అక్కడి పోలీసుల సహకారంతో ఈ ముఠాను పట్టుకున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News