Minister Errabelli: వరద బాధితులకు అండగా ఉంటాం: ఎర్రబెల్లి దయాకర్ రావు..!

Minister Errabelli: తెలంగాణలో చాలా ప్రాంతాలు వరద నీటి మగ్గుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా గోదావరి ఉగ్రరూపం చూపిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరాయి.

  • Zee Media Bureau
  • Jul 16, 2022, 08:45 PM IST

Minister Errabelli: తెలంగాణలో వానలు దంచికొట్టాయి. నాలుగు రోజులపాటు ఏకధాటిగా వర్షాలు కురిశాయి. దీంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. మరోవైపు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నది పరివాహక ప్రాంతాల్లోకి వరద నీరు చేరాయి. చాలా గ్రామాల్లో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈక్రమంలో ములుగు జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించారు. అనంతరం వరద పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

Video ThumbnailPlay icon

Trending News