Harish Rao : పంటల కొనుగోలుపై మంత్రి హరీష్‌ రావు

Harish Rao : రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం డబ్బులు చెల్లించిందని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు. రైతు బంధు ఇస్తున్నామని తెలిపాడు. ఇప్పుడు రైతుల అదాయం పదింతలు పెరిగిందని అన్నాడు. రైతులు చనిపోతే భీమా సైతం ఇస్తుందని అన్నాడు.

  • Zee Media Bureau
  • Jun 2, 2023, 02:49 PM IST

Video ThumbnailPlay icon

Trending News