Nizamabad district: నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ వర్కర్లు బిక్షాటన..

Nizamabad district: నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో గ్రామ పంచాయతీ వర్కర్లు బిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ వర్కర్లకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.

  • Zee Media Bureau
  • Aug 1, 2023, 08:33 PM IST

Nizamabad district: నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో గ్రామ పంచాయతీ వర్కర్లు బిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ వర్కర్లకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 29 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Video ThumbnailPlay icon

Trending News