Rythu Bandhu: ఈ నెల 26 నుంచి రైతు బంధు!

Rythu Bandhu: రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్‌న్యూస్‌ చెప్పారు. వర్షకాలనికి సంబంధించిన రైతు బంధు నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఈ నెల 26 నుంచి విడుదల చేయబోతున్నట్లు సమాచారం. 

  • Zee Media Bureau
  • Jun 20, 2023, 11:32 AM IST

Rythu Bandhu: రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్‌న్యూస్‌ చెప్పారు. వర్షకాలనికి సంబంధించిన రైతు బంధు నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఈ నెల 26 నుంచి విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రికి ఆదేశాలు జారీ చేసింది.

Video ThumbnailPlay icon

Trending News