Podu Sagu Survey: ఖమ్మం జిల్లాలో నేటి నుంచి పోడు సాగు సర్వేకు బ్రేక్

Podu Sagu Survey: ఖమ్మం జిల్లాలో పోడు సాగు సర్వేకు బ్రేక్ పడనుంది. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోడు సాగు సర్వే చేపట్టబోమని అటవీ శాఖ అధికారులు స్పష్టంచేశారు. ఇటీవల గిరిజనుల దాడిలో అటవీ శాఖ అధికారి మృతి చెందిన విషయం తెలిసిందే.

  • Zee Media Bureau
  • Nov 25, 2022, 08:52 AM IST

Podu Sagu Survey: గిరిజనుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మృతి చెందిన నేపథ్యంలో ఆయుధాలు లేనిదే అడవి బాట పట్టలేమని అటవీ శాఖ అధికారులు తేల్చిచెప్పారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం ఓకే చెబితేనే పోడు సాగు సర్వే చేపడతామని లేదంటే సర్వేను బహిష్కరిస్తామని అన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News