TARGET TRS : టీఆర్ఎస్ ముఖ్యనేతల ఫోన్లు స్విచ్చాఫ్.. వెంటాడుతున్న ఈడీ?

TARGET TRS : ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరబాద్ లింకులు బయటపడటం.. సీబీఐ అరెస్టులు మొదలు కావడంతో కొందరు టీఆర్ఎస్ నేతలు తమ ఫోన్లు స్విచ్చాఫ్ చేశారని తెలుస్తోంది. కొందరు నేతలు తమ అనుచరులకు కూడా అందబాటులో లేరట. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే నేత కుటుంబ సభ్యుడిపైనా ఆరోపణలు వస్తుండగా.. సదరు నేత ఫోన్ స్విచ్చాఫ్ అయిందనే వార్తలు వస్తున్నాయి

  • Zee Media Bureau
  • Sep 30, 2022, 03:44 PM IST

Video ThumbnailPlay icon

Trending News