Greece train crash Updates: గ్రీస్ రైలు ప్రమాద మృతుల సంఖ్య 57కి చేరింది. ఇంకా చాలా మంది క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదాన్ని 'విషాద మానవ తప్పిదం'గా ఆ దేశ ప్రధాని పేర్కొన్నారు.
Train Crash In Greece: ప్యాసింజర్ రైలు, కార్గో ట్రైన్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో దాదాపు 26 మంది మృతి చెందగా.. మరో 85 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం గ్రీస్లోని టెంపే పట్టణ సమీపంలో జరిగింది.
రీ భూకంపంతో టర్కీ, గ్రీస్ చిగురుటాకుల్లా వణికిపోయాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా ( Strong Earthquake) నమోదై ఏజియన్ సముద్రంలో సునామినే సంభవించింది. ఈ భూకంపం ధాటికి ప్రాణ, ఆస్థి నష్టం భారీగా సంభవించింది.
Eathquake in Turkey | టర్కీని భారీ భూకంపం కుదిపేసింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0 గా నమోదు అయింది అని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ( USGS) తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.