Lover Died Oyo Town House Doubts On His Girl Friend : శుభకార్యం కోసం వచ్చిన ప్రేమికులు ఓయో రూమ్లో దిగారు. అర్ధరాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ ప్రియుడు ఓయో రూమ్లో చనిపోయి కనిపించాడు.
Revanth Reddy Surgical Strikes On BJP Amid Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు బీజేపీపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. రేవంత్ దెబ్బకు కాషాయ పార్టీ కకావికాలమవుతోంది.
Harish Rao Fire On Revanth Reddy: ఉద్యమంలో పాల్గొనని.. జై తెలంగాణ నినదించని.. అమరవీరులకు ఏనాడూ నివాళులర్పించని వ్యక్తి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఆయన మహబూబ్ నగర్ జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు.
Minister Srinivas Goud: చేనేత వంటి కుల వృత్తులు నాగరికతను నేర్పిన పవిత్రమైన వృత్తులని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవ ఉత్సవాలను జ్యోతి వెలగించి ప్రారంభించి చేనేత కార్మికులను సన్మానించారు
25 Students Praivate School bus stuck in flood water at Mahaboobnagar. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో 25 మంది చిన్నారులతో వెళుతున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సుకు పెను ప్రమాదం తప్పింది.
The India Meteorological Department – Hyderabad has said that the monsoons arrived in Telangana on Monday and have extended to the Mahabubnagar district
Telangana BJP: తెలంగాణలో కమలనాథులు జోరు పెంచారు. వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. పార్టీ పెద్దలను తీసుకొస్తూ.. శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలు దఫాలుగా రాష్ట్రంలో పర్యటించారు.
Bride Commits Suicide: విశాఖ సృజన ఘటన మరవకముందే మరో నవ వధువు ప్రాణం తీసుకుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నవ వధువు తనువు చాలించడం తీవ్ర కలకలం రేపింది. అప్పటి వరకు హుషారుగా కనిపించిన పెళ్లి కూతురు విగత జీవిగా మారింది.
Mahabubnagar MVS College Grounds will host a huge public meeting today.The meeting will be attended by BJP party national president JP Nadda, state affairs in-charge Tarun Chugh and other key leaders of the state.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ చేపట్టిన రైతు దీక్ష దీక్షలో ఎంపీ కవిత మాట్లాడుతుండగా.. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ మైక్ లాక్కుకుని మాట్లాడిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండకు చెందిన పావని అల్ ఇండియా కేటగిరీలో 3822 ర్యాంకు, రాష్ట్రంలో నీట్ ఎస్సీ కేటగిరి లో 321 ర్యాంకు సాధించింది. ఉన్నత చదువులకు డబ్బులు లేక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్న పావని..
Mother along with 9 months old child suicide : మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్కు చెందిన వివాహిత సరిత రెండు రోజుల క్రితం తన కూతురును తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. తర్వాత ఎంతకూ తిరిగిరాలేదు. సరిత తన నడుముకు కట్టుకుని చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ దృశ్యం స్థానికులందరినీ కలచివేసింది.
పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చిన ఓ వ్యక్తి బైకు మంటలు (Fire Accident at Petrol Bunk) రావడంతో దగ్దమైంది. నీళ్లు పోయడంతో మంటలు ఆరిపోయాయి. కానీ పెట్రోల్ బంకు యాజమాన్యం నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.