Nara Lokesh: అవినీతిని ప్రశ్నించినందుకు టీడీపీ నేతలపై కేసులు

Nara Lokesh: అవినీతిని ప్రశ్నించినందుకు టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. 

  • Zee Media Bureau
  • Oct 19, 2022, 05:57 AM IST

Nara Lokesh: ఏపీ సర్కారుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వంలో అవినీతిని ప్రశ్నించారనే ఆగ్రహంతోనే టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నారని నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Video ThumbnailPlay icon

Trending News