Holidays in April 2024: ఏప్రిల్ నెలలో పండుగలు ఇటు హిందువులు, ముస్లింలకు చెందిన ప్రధాన పండుగలు వచ్చాయి. హిందువులు ముఖ్యంగా ఉగాదిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. తెలుగు సంవత్సరాదిని ఉగాది పచ్చడి షడ్రుచులతో గ్రాండ్ గా చేసుకుంటారు. ఇక ముస్లింసోదరుల పవిత్రమైన రంజాన్ కూడా ఇదే మాసంలో వచ్చింది.
Common Civil Code: దేశంలో కామన్ సివిల్ కోడ్ విధానం తొందరలోనే అమల్లోకి రానుందని అస్సాం సీఎం హిమంట్ బిశ్వశర్మ అన్నారు. ఈ క్రమంలో ఎన్నికలలోపు ధుబ్రి ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ ను మరోపెళ్లి చేసుకోమ్మని ఆఫర్ ఇచ్చారు. ఎన్నికల తర్వాత దేశంలో అనేక రకాల మార్పులు ఉంటాయని ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Rain Alert: ఓ వైపు ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిన ఎండల తీవ్రత పెరుగుతోంది. మరోవైపు వెస్టర్న్ డిస్ట్రబెన్స్ కారణంగా ఉత్తరాదిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Punjab Girl Dies: అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు బర్త్ డే వేడుకలకు గ్రాండ్ గా ప్లాన్ చేశారు. దగ్గరలోని బేకరీ నుంచి కేక్ ఆర్డర్ పెట్టారు. బంధువులు, చిన్నారులను ఇంటికి పిలిచి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కానీ ఇంతలో జరిగిన ఘటన పంజాబ్ కుంటుంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Banking services: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదివారంతో ముగియనున్న వేళ.. దేశం లోని అన్ని బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్రా చెల్లింపులు, ట్యాక్స్ పేయర్లకు ఎలాంటి ఆటంకం లేకుండా శని, ఆదివారాల్లో సేవలు అందించాలంటూ 33 బ్యాంకు లకు ఆర్బిఐ ఆదేశాలు జారీ చేసింది.
Bharat Ratna Awards: భారత ప్రభుత్వం 2023కు గాను ఐదుగురికి భారతరత్న అవార్డులు ప్రకటించగా ఆ అవార్డులను శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన వేడుకలో అవార్డు పొందిన వారి కుటుంబసభ్యులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, అవార్డు గ్రహీత కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
Bharata Ratna Awards: ఢ్డిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో భారతరత్న పురస్కారాల వేడుక ఘనంగా జరిగింది. పలురంగాల్లో సేవలు అందించిన వారికి ఐదుగురు ప్రముఖులకు ఈ ఏడాదికి కేంద్రం భారతరత్న పురస్కారాలకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ప్రధానోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది.
Kendriya Vidyalayam Admissions 2024-25: కేంద్రీయ విద్యాలయం సంఘటన్ (KVS) స్కూళ్లలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకటో తరగతి నుంచి 11 తరగతి వరకు 2024-25 అకడమిక్ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది
Exit Polls Banned: దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అప్పుడే తొలి దశ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమీషన్ ఆదేశాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Loksabha Elections 2024: సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ తనదైన మార్కుతో ముందుకు పోతుంది. ఇప్పటికే ఎన్నికల బరిలో పలువురు గ్లామరస్ స్టార్ లకు ఎంపీ టికెట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా బీజేపీ మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఎంపీ అభ్యర్థిగా నవనీత్ కౌర్ రాణాకు అవకాశం కల్పించింది.
TamiliSai Soundararajan:తెలంగాణా మాజీ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నికల బరిలో నిలబడిన తమిళిసై ఐదుసార్లు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర దుమారంగా మారాయి.
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊహించని ట్విస్టులు ఎదురౌతున్నాయి. ఇప్పటికే ఆయన జైలునుంచి పాలన పరమైన అనేక ఆదేశాలను జారీ చేస్తున్నారు. మరోవైపు ఆయన రిమాండ్ ను పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన లైంగిక వేధింపుల ఘటనలో చర్యలు తీసుకొవడంలో తాత్సరం చేశారంటూ లెఫ్ట్ నెంట్ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
K kavitha In Tihar Jail: ఎమ్మెల్సీ కల్వకుంట్ల ప్రస్తుతం తీహార్ జైలులో ఖైదీలాగా జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆమెకు కొన్ని వసతులు కల్పించాల్సింగా రౌస్ అవెన్యూ కోర్టు అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. జైలులో కవితకు ఇంటి ఆహారం, బెడ్, బెడ్ షీట్, పేన్నులు, పుస్తకాలు, జువెల్లరీ తీసుకెళ్లడానికి పర్మిషన్ ఇచ్చింది.
Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనలో కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలకంగా వ్యవహరించింది. ఘటన జరగగానే.. కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ తో పాటు అనేక చోట్ల నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టింది.
TaJ Mahal Declare As Shiva Temple: దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రేమికుల చిహ్నం.. పాలరాతి సుందర నిర్మాణం తాజ్ మహల్ను ఆలయంగా మార్చాలనే డిమాండ్ మళ్లీ వచ్చింది.
Lok Sabha Election 2024: ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా శివసేన పార్టీలో చేరారు. మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత షిండే గోవిందాకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అయితే గోవిందా ముంబై నార్త్ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది.
IMD Alert: దేశమంతా వేసవి ప్రతాపం పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎండలు తీవ్రమౌతున్నాయి. అదే సమయంలో పశ్చిమ అవరోధాలు చురుగ్గా ఉండటంతో దేశంలోని కొన్ని ప్రాంతాలకు వర్షసూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Punjab CM Bhagwant Mann: పంజాబ్ సీఎం యాభై ఏళ్ల వయసులో తండ్రైయ్యారు. సీఎం భగవంత్ మాన్, ఆయన భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ దంపతులకు గురువారం ఆడబిడ్డ జన్మించింది. ఈ శుభవార్తను మాన్.. ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.