బీజేపీ 34 మందితో ఆరో జాబితా విడుదల

రానున్న గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో సోమవాసరం బీజేపీ 34 మందితో ఆరో జాబితాను  విడుదల చేసింది.

Last Updated : Nov 27, 2017, 10:51 AM IST
బీజేపీ 34 మందితో ఆరో జాబితా విడుదల

అహ్మదాబాద్: రానున్న గుజరాత్ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 34 మందితో ఆరో జాబితాను సోమవారం విడుదల చేసింది. దాంతో మొత్తం 182 శాసన సభ స్థానాలకూ బీజీపీ అభ్యర్థులను ప్రకటించింది. 

 

Trending News