Renuka Chowdhury: ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో రేణుక చౌదరీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్రరచ్చకు దారితీశాయి. అంతేకాకుండా.. మూడు వర్గాలుగా విడిపోయి, ఒక వర్గం పై ఇంకొక వర్గం విమర్శలు గుప్పించుకున్నారు.
Khammam Lok Sabha: తెలంగాణలో అత్యంత కీలకమైన ఖమ్మం లోక్సభ స్థానంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు భారీ షాక్ తగిలింది. తన సతీమణి మల్లు నందినికి లోక్సభ టికెట్ కోసం పట్టుబట్టగా పార్టీ అధిష్టానం వేరే వ్యక్తికి కేటాయించింది. ఈ పరిణామంతో భట్టి వర్గం తీవ్ర నిరాశకు దిగింది. తన విజ్ఞప్తిని బేఖాతరు చేయడంతో భట్టి విక్రమార్క తీవ్ర అసహనంతో ఉన్నారు.
KT Rama Rao Sensational Comments On Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను మాజీ మంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు. తనపై ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డిపైనే ప్రత్యారోపణలు చేశారు.
Khammam MP Seat: తెలంగాణలో ఎన్నికలకు ముందు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్ లో పాలన సాగిస్తున్నారు. ఇక.. ఖమ్మంలోని ఎంపీ సీటు విషయంలో పొంగులేటికి కాంగ్రెస్ హైకమాండ్ బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Ramadan Iftar Party:తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. నిన్న (శుక్రవారం) ఎల్బీనగర్ లో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క, మంత్రి పొంగులేటి, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలు తదితరులు పాల్గొన్నారు.
Yadadri Controversy: సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం కాంగ్రెస్ సీఎం దంపతులు మిగతా నాయకులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు. ఈ క్రమంలో ఒక వివాదం వైరల్ గా మారింది.
Gruha Jyothi Scheme: తెలంగాణ ప్రజలు ఇకపై విద్యుత్ బిల్లులు చెల్లించనవసరం లేదు. ఈ విషయాన్ని స్వయంగా ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. మార్చి నెలలో విద్యుత్ బిల్లులు చెల్లించవద్దని సూచించారు.
Telangana Against Drugs: తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వంతో మా కార్యవర్గం మర్యాదపూర్వకంగా సమావేశమైంది. మాదక ద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తామని మూవీ ఆర్టిస్ట్స్ సంఘం ప్రకటించింది. 'మా' వంతు పాత్ర పోషిస్తామని పేర్కొంది.
Bhatti Vikramarka Fires On BRS Leaders: ఫిబ్రవరిలో హైదరాబాద్లో జరగాల్సిన ఫార్మూలా ఈ రేస్ క్యాన్సిల్ చేయడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఫార్ములా ఈ రేసు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం రాలేదన్నారు. గత పాలకులు వారి కోరికలు తీర్చు కోవడానికి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఫైర్ అయ్యారు.
CM Revanth Reddy Review Meeting: తెలంగాణ బడ్జెట్పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు వాస్తవాలను వివరించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఉందన్నారు.
Telangana Legislative Assembly Sessions: గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో విద్యుత్ బకాయిలపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లెక్కలతో వివరించారు. ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన గురువారం స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇలా..
Telangana: మొన్నటివరకూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం. ప్రగతి భవన్ అంటే అదో రాచరికపు చిహ్నంలా ప్రాచుర్యం పొందింది. అధికారం మారగానే ఆ భవంతి ప్రజాభవన్గా మారింది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం..ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Finance Minister Bhatti Vikramarka: రాష్ట్రం రూ.ఐదున్నర లక్షల కోట్ల అప్పుల్లో ఉందని.. అయినా ఛాలెంజ్గా తాను ఆర్థిక శాఖను తీసుకున్నానని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఆరు గ్యారంటీల అమలుకు అధికారులు కమిట్మెంట్తో పని చేయాలని సూచించారు. హామీలు నెరవేర్చడానికి ఆదాయ వనరులను సమకూర్చుకునే దిశగా అధికార యంత్రాంగం పనిచేయాలన్నారు.
Telangana CM Oath: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం షెడ్యూల్లో మార్పు వచ్చింది. ముందుగా అనుకున్నట్టు 18 మంది ప్రమాణం చేయడం లేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana New Chief Minister: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరు దాదాపు ఖరారు అయినా.. అధికారిక ప్రకటనపై అధిష్టానం ఆలస్యం చేస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క రేసులో ఉండడంతో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తమ పేర్లను కూడా పరిశీలించాలని అధిస్టానానికి విన్నవించినట్లు తెలిసింది.
Telangana CM : తెలంగాణ ఎన్నికల ముగిశాయి కాంగ్రెస్ పార్టీ అనూహ్యం విజయంతో అధికారం కైవసం చేసుకుంది. సీఎల్పీ సమావేశం ముగిసినా సీఎం ఎవరో తేలలేదు. తెలంగాణ సీఎం పంచాయితీ ఇప్పుడు ఢిల్లీలో నడుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CLP Meet Ends: ఊహించిందే జరిగింది. సీఎల్పీ సమావేశం ఏకవాక్య తీర్మానంతో ముగిసింది. సీఎల్పీ నేత ఎంపిక నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానానికి అప్పగించింది సీఎల్పీ సమావేశం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Assembly Elections: మధిర కాంగ్రెస్ అభ్యర్థిగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గురువారం నామినేషన్ వేశారు. మధిర నుంచి తనకు నాలుగో అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.